www.eenaduandhra.com - సనత్ నగర్ లో కుప్ప కూలిన శిక్షణ విమానం

www.eenaduandhra.com

 taja rajakeeya vaartalu   Amerikaalo eenadu
సనత్ నగర్ లో కుప్ప కూలిన శిక్షణ విమానం Print E-mail
Imageబేగంపెట్ ఎయిర్ పోర్ట్ నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరిన కొద్ది నిమిషలకే పైలెట్ శిక్షణా విమానం సనత్ నగర్ సమీపంలో జన వాహాల మీద కుప్ప కూలింది. విమానంలో ట్రైనీ పైలెట్ శ్రీనివాస్, కెప్టెన్ నిరంజన్‌లు మృతి చెందారు.

ఈ ఘటనలో హైటెన్షన్ వైర్లు తగలటంతో విమానం కూలినట్లుగా అనుమానిస్తున్నారు. ఫతేనగర్ బ్రిడ్జ్ జనాలు లేని చోట కులటముతో పెను ప్రమాదం తప్పింది. ఈ విమానం ఏపీ ఫ్లయింగ్ క్లబ్ కు చెందిన విమానంగా గుర్తించారు.