రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1985 బ్యాచ్కు చెందిన ఇన్స్పెక్టర్లకు మరో రెండు రోజుల్లో పదోన్నతులు పొందనున్నారు. దాదాపు 80...
నుంచి 100 మంది వరకు ఈసారి డిఎస్పిలుగా పదోన్నతి పొందనున్నారు. అదే విధంగా రాష్ట్రంలోని 10 మంది డిఎస్పిలకు అదనపు ఎస్పిలుగా పదోన్నతి లభించనుంది. అధికారిక కసరత్తు పూర్తి అయిన నేపథ్యంలో ఉత్తర్వులు మరో రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు తెలిసింది.
|